యూఎస్ జనరల్ అసెంబ్లీలో రష్యాపై తీర్మానం.. ఓటింగ్‌కు దూరంగా భారత్

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (10:28 IST)
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో రష్యాకు వ్యతిరేకంగా మరోమారు ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌కు భారత్ మరోమారు దూరంగా ఉన్నది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యాత్రకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల సమావేశం తాజా జరిగింది. ఇందులో మొత్తం 193 మంది దేశాల ప్రతిధులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జరిగిన తీర్మానానికి 141 దేశాలు మద్దతు తెలుపగా, ఐదు దేశాలు వ్యతిరేకంగా అంటే రష్యాకు అనుకూలంగా ఓటు వేశాయి. మరో 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వీటిలో ఒకటి భారత్ కూడా ఉంది. 
 
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులను తక్షణం నిలిపివేయాలని, దాని సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ఐక్య, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండాలని ఐక్యరాజ్య సమితి సభలో (యూఎన్ జనరల్ అసెంబ్లీ)లో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 141 దేశాలు మద్దతు తెలుపాయి. ఇపుడు రష్యా వైఖరి ఏ విధంగా ఉంటుందో వేచిచూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments