Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెన్యాలో తీవ్ర కరువు.. నీటి కొరతతో ఏనుగులు మృత్యువాత

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (13:37 IST)
ఆఫ్రికా దేశమైన కెన్యాలో తీవ్ర కరువు కారణంగా ఏనుగులు తాగేందుకు నీరులేక మృత్యువాత పడుతున్నాయి. కెన్యా 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువును ఎదుర్కొంటోంది. దీంతో నీటి కొరతతో వివిధ జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ఏనుగులు అధికంగా ఉండే కెన్యాలో ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర కరువు కారణంగా ఆహారం, తాగడానికి నీరు లేక ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి.
 
దీనిపై కెన్యా పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 205 ఏనుగులు కరువుతో బాధపడుతున్నాయని తెలిపారు. కెన్యాలో కరువు కారణంగా ఏనుగులతో పాటు 14 రకాల జంతువులు చనిపోతున్నాయని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. కెన్యాలో వర్షపాతం క్రమంగా తగ్గుతోంది.
 
ముఖ్యంగా ఉత్తర కెన్యాలో వరుసగా 3వ సంవత్సరం అత్యల్ప వర్షపాతం నమోదైంది. పర్యాటక ప్రాంతాల్లో జంతువులకు నీరు, ఆహారం అందించేందుకు కెన్యా టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments