Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనాల మధ్య యాప్‌ల నిషేధం వార్

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:08 IST)
భారత్, చైనా దేశాల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో ఘర్షణాత్మక వైఖరి కనిపిస్తూనే వుంది. ఇప్పటికే ఈ రెండు దేశాల సైనికులు సరిహద్దుల వెంబడి ఘర్షణ పడుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. 
 
దీంతో భారత్ భద్రతాపరంగా హాని కలిగించే చైనాకు చెందిన అనేక వెబ్‌సైట్లను నిషేధిస్తున్నాయి. ఇటీవల కూడా 54కి పైగా వెబ్‌సైట్లపై నిషేధం విధించాయి. దీనిపై చైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చైనా సంస్థలతో సహా విదేశీ పెట్టుబడిదారులందరిపట్ల భారత్ ఒకే రీతిలో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది.
 
కొందరిపైనే వివక్ష చూపించడం తగదని, పారదర్శక రీతిలో సరైన పంథాను అనుసరించాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హితవు పలికారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం, వ్యాపార సహకారం కోసం భారత్‌ దృఢమైన విధానం అవలంభిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments