Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధూరంపై నిషేధం విధించనున్న అమెరికా? వాడటం మంచిది కాదట?

నుదుటన ధరించే సింధూరం పవిత్రమైంది. అయితే సింధూరంలో స్వల్ప మోతాదులో సీసం కలపడం ద్వారా.. పిల్లల ఐక్యూపై ప్రభావం చూపుతుందని అమెరికాలోని రట్గర్స్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. ఇవి మెదడు కణాలను నిర్వీర్యం చ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (16:54 IST)
నుదుటన ధరించే సింధూరం పవిత్రమైంది. అయితే సింధూరంలో స్వల్ప మోతాదులో సీసం కలపడం ద్వారా.. పిల్లల ఐక్యూపై ప్రభావం చూపుతుందని అమెరికాలోని రట్గర్స్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. ఇవి మెదడు కణాలను నిర్వీర్యం చేస్తుంది. భారత్, అమెరికాల నుంచి సేకరించిన గ్రాము సింధూరంలో కనీసం ఒక మైక్రోగ్రాము సీసం ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. సీసం కలిసిన సింధూరాన్ని వాడటం ఎంత మాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
అంతేగాకుండా.. అమెరికాలో సింధూరాన్ని తీసుకురావడాన్ని, అమ్మడాన్ని నిషేధించాలని వారు ఎఫ్డీఏకు రట్గర్స్ పరిశోధకులు సిఫారసు చేయనున్నారు. మెదడులోని కొన్ని కణాలను సీసం నిర్వీర్యం చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
దక్షిణాసియా వ్యక్తుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనబడ్డాయని చెప్పుకొచ్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం సింధూరాన్ని.. సంప్రదాయ వేడుకల్లో ధరిస్తారు. అయితే అమెరికాలో ఇకపై సింధూరాన్ని ధరించనీయకుండా శాస్త్రవేత్తలు నిషేధం విధించాలని సిఫార్సు చేశారు. ఒకవేళ ఈ సిఫార్సును అమెరికా అమలు చేస్తే.. అమెరికాలోని ఎన్నారైలు సింధూరం ధరించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments