Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం - భూకంప లేఖినిపై 6.0గా నమోదు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (10:41 IST)
పొరుగు దేశం నేపాల్‌ను భారీ భూకంపం ఒకటి కుదిపేసింది. ఆదివారం ఉదయం 8.13 గంటల ప్రాంతంలో ఆ దేశ రాజధాని ఖాట్మండుకు 147 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ వియాన్ని నేషనల్ ఎర్త్‌కేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం ఇది భూమికి 10 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవించలేదని నేపాల్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, నేపాల్ దేశంలో ఇటీవలి కాలంలో కాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇవి భారీ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. గత 2015 ఏప్రిల్ 25వ తేదీన ఖాట్మండు, పోఖరా నగరాల్లో 7.8 తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. ఇందులో దాదాపు 8,964 మంది నేపాలీయులు ప్రాణాలు కోల్పోగా, 22 వేల మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments