Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా కరోనా టీకాను వేయించుకున్న కిమ్ జాంగ్ ఉన్..?

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (16:23 IST)
ప్రపంచ దేశాలు కరోనా అంటేనే జడుసుకుంటున్నాయి. టీకా ఎప్పుడొస్తుంది బాబోయ్ అంటూ తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఫైజర్ టీకా వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యా, చైనా ఇప్పటికే తమ దేశంలో టీకాని తీసుకువచ్చాయి. కొన్ని దేశాలు ఈ టీకాపై పరిశోధన చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ దేశంలోకి కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
ఇందులో భాగంగా ప్రస్తుతం కరోనా టీకా తీసుకున్నారు అని తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్, చైనాలో తయారైన ఓ టీకాను తీసుకున్నారట. కిమ్ కుటుంబీకులు, ముఖ్యమైన అధికారులు కూడా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారని తెలుస్తోంది.
 
అయితే చైనాలో చాలా టీకాలు వచ్చాయి. మరి ఇందులో ఆయన ఏ టీకా తీసుకున్నారనే విషయం తెలియాల్సి వుంది. అలాగే చైనా టీకా తీసుకున్నారనే వార్తలపై ఎక్కడా ఆయన స్పందించలేదు. అక్కడ అధికారులు చెప్పడం లేదు కాని అంతర్జాతీయంగా ఈ వార్త వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments