Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 నైజర్ గ్రామాలపై ముష్కరుల దాడి.. 137మంది మృతి

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (08:30 IST)
Niger Villages
మాలీ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాలపై మోటార్ సైకిళ్లపై వచ్చిన ముష్కరులు ఊచకోతకు పాల్పడ్డారు. 23 నైజర్ గ్రామాలపై ముష్కరుల దాడిలో 137 మంది మృతి నైజర్లో తీవ్రవాదులు రెచ్చిపోయారు.

ఆదివారం జరిగిన ఈ ఘటనలో 137 మంది మరణించినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇస్లామిక్ తీవ్రవాదులే ఈ ఘటనకు కారణమని భావిస్తోంది. నైజర్ కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ బజౌమ్ ఎన్నిక నేపథ్యంలో ఈ దాడి జరిగింది. 
 
ఫిబ్రవరిలో జరిగిన ఈ ఎన్నికల్లో మహ్మద్ గెలిచినట్లు.. నైజర్స్ కాన్స్టిట్యుషనల్ కోర్టు ఆదివారమే అధికారికంగా ప్రకటించింది. పొరుగున ఉన్న మాలీలో ఇస్లామిక్ తిరుగుబాటు ప్రభావం నైజర్పై పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ బజౌమ్ ఏప్రిల్ 2న బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఈ తరుణంలోనే ముష్కరులు తెగబడ్డారు. జనవరిలోనూ ఇలాంటి దాడే జరిగింది. అప్పుడు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తున్న ఓ సమూహంపైనా తీవ్రవాదులు దాడి చేయగా.. 66 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments