Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 నైజర్ గ్రామాలపై ముష్కరుల దాడి.. 137మంది మృతి

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (08:30 IST)
Niger Villages
మాలీ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాలపై మోటార్ సైకిళ్లపై వచ్చిన ముష్కరులు ఊచకోతకు పాల్పడ్డారు. 23 నైజర్ గ్రామాలపై ముష్కరుల దాడిలో 137 మంది మృతి నైజర్లో తీవ్రవాదులు రెచ్చిపోయారు.

ఆదివారం జరిగిన ఈ ఘటనలో 137 మంది మరణించినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇస్లామిక్ తీవ్రవాదులే ఈ ఘటనకు కారణమని భావిస్తోంది. నైజర్ కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ బజౌమ్ ఎన్నిక నేపథ్యంలో ఈ దాడి జరిగింది. 
 
ఫిబ్రవరిలో జరిగిన ఈ ఎన్నికల్లో మహ్మద్ గెలిచినట్లు.. నైజర్స్ కాన్స్టిట్యుషనల్ కోర్టు ఆదివారమే అధికారికంగా ప్రకటించింది. పొరుగున ఉన్న మాలీలో ఇస్లామిక్ తిరుగుబాటు ప్రభావం నైజర్పై పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ బజౌమ్ ఏప్రిల్ 2న బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఈ తరుణంలోనే ముష్కరులు తెగబడ్డారు. జనవరిలోనూ ఇలాంటి దాడే జరిగింది. అప్పుడు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తున్న ఓ సమూహంపైనా తీవ్రవాదులు దాడి చేయగా.. 66 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments