Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీ బంగారు గని కుప్పకూలిన ఘటన-70 మంది మృతి

సెల్వి
గురువారం, 25 జనవరి 2024 (17:44 IST)
మాలీ బంగారు గని కుప్పకూలిన ఘటనలో సుమారు 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అక్రమ మైనింగ్ వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపింది. మైనింగ్‌ సమయంలో ఎలాంటి సేఫ్టీ ప్రకటించకపోవడం వల్ల ఈ దారుణం జరిగింది. 
 
ఘటనా సమయంలో 200 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకూ 70 మృతదేహాలు బయటకు తీసినట్లు తెలుస్తోంది. 
 
మృతుల్లో ఎక్కువగా మైనర్లు ఉండటం విశేషం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments