Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్ దాడులు.. 447 మంది చిన్నారులు మృతి

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (20:21 IST)
Kids
ఇజ్రాయెల్ దాడుల వల్ల 3,38,000 మంది పాలస్తీనా వాసులు నిరాశ్రయులు అయ్యారు. అలాగే ఇజ్రాయెల్‌ల్లో హమాస్ దాడుల వల్ల 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇంకా ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశానికి చెందిన 447 మంది చిన్నారులు మృతి చెందినట్లు పాలస్తీనా ప్రకటించింది. ఇజ్రాయేల్ - హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
 
ఇప్పటివరకు మొత్తంగా 1,417 మంది ప్రాణాలు కోల్పోగా.. 6,268 మంది గాయపడ్డారని పాలస్తీనా వెల్లడించింది. గాజా ప్రాంతంలో ఇజ్రాయేల్ తలచుకుంటే ఆహారం, ఇంధనం, విద్యుత్ కూడా అందదని తెలిసినా హమాస్ కనికరించలేదు. ఈ ఊహించని సంఘటన నుంచి తేరుకున్న ఇజ్రాయేల్ ప్రతిదాడి తీవ్రంగా చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments