Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్ దాడులు.. 447 మంది చిన్నారులు మృతి

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (20:21 IST)
Kids
ఇజ్రాయెల్ దాడుల వల్ల 3,38,000 మంది పాలస్తీనా వాసులు నిరాశ్రయులు అయ్యారు. అలాగే ఇజ్రాయెల్‌ల్లో హమాస్ దాడుల వల్ల 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇంకా ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశానికి చెందిన 447 మంది చిన్నారులు మృతి చెందినట్లు పాలస్తీనా ప్రకటించింది. ఇజ్రాయేల్ - హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
 
ఇప్పటివరకు మొత్తంగా 1,417 మంది ప్రాణాలు కోల్పోగా.. 6,268 మంది గాయపడ్డారని పాలస్తీనా వెల్లడించింది. గాజా ప్రాంతంలో ఇజ్రాయేల్ తలచుకుంటే ఆహారం, ఇంధనం, విద్యుత్ కూడా అందదని తెలిసినా హమాస్ కనికరించలేదు. ఈ ఊహించని సంఘటన నుంచి తేరుకున్న ఇజ్రాయేల్ ప్రతిదాడి తీవ్రంగా చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments