Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజింగ్‌లో కరోనా కలకలం.. ఫుడ్ డెలివరీ మ్యాన్ ద్వారా కోవిడ్

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (10:57 IST)
చైనా దేశంలోని బీజింగ్ నగరంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ డెలివరీ మ్యాన్‌ ద్వారా కరోనా వైరస్ వ్యాపించింది.  ఫుడ్ డెలివరీ మ్యాన్‌కు కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. 
 
చైనా రాజధాని నగరమైన బీజింగ్‌లో 47 ఏళ్ల ఫుడ్ డెలివరీ మ్యాన్ జూన్ 1నుంచి 17వతేదీ వరకు డాక్సింగ్, ఫంగ్ షాన్, డాంగ్ చెంగ్, ఫెంగటయ్ ప్రాంతాల్లో రోజుకు 50 మందికి చొప్పున ఆహారాన్ని డెలివరీ చేశారు. దీంతో ఫుడ్ డెలివరీ మ్యాన్ ను క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఫుడ్ డెలివరీ ఎవరెవరికి చేశాడనే విషయంపై వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు ఆరా తీస్తున్నారు. చైనా దేశంలో కొత్తగా 29 మందికి కరోనా వైరస్ సోకిందని చైనా ఆరోగ్యసంస్థ అధికారులు ప్రకటించారు. మొత్తంమీద 249 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. 
 
ఫుడ్ డెలివరీ మ్యాన్ ద్వారా కరోనా ప్రబలిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో ఏడు కేసులు అసింప్టెమాటిక్ అని అధికారులు చెప్పారు. మళ్లీ కరోనా వైరస్ ప్రబలుతుండటంతో బీజింగ్ నగరంలో మళ్లీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments