Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందుగా అవసరమైన ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌: బిల్‌గేట్స్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (10:15 IST)
కరోనా మందులు, వ్యాక్సిన్‌ను అవసరం ఉన్న సామాన్య ప్రజలకు ముందుగా చేరవేయాలని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్ బిల్‌ గేట్స్‌ సూచించారు.

"ఒకవేళ వ్యాక్సిన్‌ను అవసరం ఉన్న ప్రజలకు కాకుండా హయ్యస్ట్‌ బిడ్డర్‌‌కు ఇస్తే కరోనా మహమ్మారి చాలా కాలంపాటు ఇక్కడే ఉంటుంది. మార్కెట్ కారకాల ఆధారంగా కాక సమానత్వం బేస్డ్‌గా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేలా నాయకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి" అని బిల్‌ గేట్స్ సూచించారు.

ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ నిర్వహించిన కొవిడ్–19 కాన్ఫరెన్స్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన నిర్మొహమాటంగా, నిర్భయంగా పలు అభిప్రాయాలను వెల్లడించారు.

వైరస్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ధనిక దేశాలు దాన్ని ముందుగా తన్నుకెళ్తాయని, తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్ అందదని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో బిల్‌ గేట్స్ వ్యాఖ్యలు ఎనలేని ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments