Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి విజ‌య‌వాడ‌లో దుకాణాలు బంద్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (10:04 IST)
రోజురోజుకు కరోనా వ్యాప్తి అధికమవుతున్న తరుణంలో నేటి నుంచి విజయవాడలో పలు మార్కెట్ లు, దుకాణాలు బంద్ కానున్నాయి. విజ‌య‌వాడ‌ గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ను ఆరు రోజులు మూసివేస్తున్నారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మార్కెట్‌ను బంద్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి వేర్వేరు ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరుకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి.

ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ఇవి నిలిచిపోనున్నాయి. ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్ర‌భావం ఇత‌ర మార్కెట్ల‌పై సైతం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి లాక్‌డౌన్‌లు విధించారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యాపారులే స్వ‌చ్చందంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments