Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి విజ‌య‌వాడ‌లో దుకాణాలు బంద్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (10:04 IST)
రోజురోజుకు కరోనా వ్యాప్తి అధికమవుతున్న తరుణంలో నేటి నుంచి విజయవాడలో పలు మార్కెట్ లు, దుకాణాలు బంద్ కానున్నాయి. విజ‌య‌వాడ‌ గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ను ఆరు రోజులు మూసివేస్తున్నారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మార్కెట్‌ను బంద్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి వేర్వేరు ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరుకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి.

ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ఇవి నిలిచిపోనున్నాయి. ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్ర‌భావం ఇత‌ర మార్కెట్ల‌పై సైతం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి లాక్‌డౌన్‌లు విధించారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యాపారులే స్వ‌చ్చందంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments