Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో పంది గుండె అమర్చిన తొలి వ్యక్తి మృతి!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (09:40 IST)
ప్రపంచంలోనే తొలిసారి పంది కిడ్నీ అమర్చిన (ట్రాన్స్‌ప్లాంటేషన్) చేయించుకున్న వ్యక్తి రిచర్డ్ స్లేమాన్ మృతి చెందారు. ఈయనకు వయసు 62 సంపత్సరాలు. రెండు నెలల క్రితం మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు స్లేమాన్‌కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చారు. అది విజయవంతం కావడంతో రెండు వారాల తర్వాత ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. అయితే, ఆయన తాజాగా ఉన్నట్టు ప్రాణాలు కోల్పోయాడు. 
 
అయితే, స్లేమాన్ ఆకస్మిక మరణానికి, ఆపరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి వల్ల ఆయన మరణించలేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. ఆయనకు అంతకుముందే మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వచ్చిన రిచర్డ్‌కు 2018లో మరణించిన ఓ వ్యక్తి కిడ్నీని అణర్చారు. అయితే, అది విఫలం కావడంతో జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments