Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌-నేపాల్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (20:07 IST)
ఇండో-నేపాల్ సరిహద్దుల వద్ద ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల వద్ద నేపాల్‌ పోలీసులు కాల్పులకు పాల్పడడంతో ఓ భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
అంతేకాదు, నేపాల్ పోలీసుల కాల్పుల్లో మరో నలుగురు స్థానికులకు గాయాలయ్యాయి. సోన్‌బర్బా సహిద్దులోని జానకీనగర్‌ వద్ద ఈ కాల్పుల కలకలం చెలరేగింది.

అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు సరిహద్దుల వద్ద మోహరించాయి. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. చైనా ప్రోత్సాహంతోనే నేపాల్‌ ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments