Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైమరీ స్కూలులో అవమానం: టీచర్‌కు 101 సార్లు కత్తిపోట్లు.. 30 ఏళ్ల తర్వాత..?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (12:17 IST)
బెల్జియంలో దారుణం జరిగింది. 101 సార్లు కత్తితో పొడిచి టీచర్‌ను పొట్టనబెట్టుకున్నాడు ఓ ఓల్డ్ స్టూడెంట్. 30 ఏళ్ల తర్వాత తనకు ప్రైమరీ స్కూల్ ప్రాయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు ఆ విద్యార్థి. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రైమరీ స్కూల్‌ చదివేటప్పుడు తనను అవమానించారన్న అక్కసుతో ఉపాధ్యాయురాలిని కడతేర్చాడు మాజీ విద్యార్థి.
 
2020లో బెల్జియంలో ఈ హత్య జరగ్గా.. గుంటర్‌ ఉవెంట్స్‌ (37)తాజాగా తన నేరాన్ని అంగీకరించాడని ప్రాసిక్యూటర్‌ గురువారం తెలిపారు. 
 
1990 ప్రారంభంలో నిందితుడికి ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్ధిగా ఉన్న సమయంలో... తనను టీచర్‌ మారియా వెర్లిండెన్‌ తీవ్రంగా తిట్టారని నిందితుడు వాంగ్మూలమిచ్చినట్లు చెప్పారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక. 2020లో ఆంటెవెర్స్‌ సమీపంలో ఉన్న హెరెంటల్స్‌లోని ఆమె నివాసంలో 2020లో హత్య చేశాడు. 
 
101 సార్లు కత్తితో పొడవడంతో టీచర్‌ చనిపోయారు. కానీ డైనింగ్‌ టేబుల్‌ మీద డబ్బులున్న పర్సు అలా ఉండటంతో .. ఇది దోపిడీ హత్య కాదని భావించిన పోలీసులు .. నిందితుడు కోసం గాలించారు. ఆపై పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments