Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రామప్ప దర్శన్ పేరుతో స్పెషల్ బస్సులు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:59 IST)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటిస్తున్న ఆర్టీసీ ఇపుడు రామప్ప దర్శన్ పేరుతో ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 
 
ప్రభుత్వ సెలవుదినాలు, ప్రతి రెండో శనివారాల్లో ఆర్టీసీ బస్సులు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతుందని ఆయన వెల్లడించారు. ఈ సర్వీసు ఉదయం 9 గంటలకు హనుమకొండ డిపో నుంచి బయలుదేరుతుందన్నారు. 
 
ఈ సదుపాయాలను ప్రయాణికులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం 99592 26048 అనే మొబైల్ నంబరుకు  ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments