Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రామప్ప దర్శన్ పేరుతో స్పెషల్ బస్సులు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:59 IST)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటిస్తున్న ఆర్టీసీ ఇపుడు రామప్ప దర్శన్ పేరుతో ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 
 
ప్రభుత్వ సెలవుదినాలు, ప్రతి రెండో శనివారాల్లో ఆర్టీసీ బస్సులు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతుందని ఆయన వెల్లడించారు. ఈ సర్వీసు ఉదయం 9 గంటలకు హనుమకొండ డిపో నుంచి బయలుదేరుతుందన్నారు. 
 
ఈ సదుపాయాలను ప్రయాణికులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం 99592 26048 అనే మొబైల్ నంబరుకు  ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments