Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో భూకంపం: ఉత్తరాదినే కాకుండా.. దాయాది దేశంలోనూ..?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (09:33 IST)
కరోనాతో ఇప్పటికే ప్రపంచ దేశాల వణుకుతున్న తరుణంలో.. భారత దేశంలో ఉత్తరాదిన, దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. తజికిస్థాన్, భారతదేశాల్లో సంభవించిన భూకంపం పాకిస్థాన్ దేశాన్ని కూడా వణికించింది. పాకిస్థాన్ దేశంలో శుక్రవారం రాత్రి 10.02 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని పాక్ మెట్రోలాజికల్ డిపార్టుమెంట్ వెల్లడించింది. 
 
పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్,పంజాబ్, ఫక్తూన్ ఖవా, బలోచిస్థాన్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పలు ఇళ్లు ఊగిపోయాయి. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వెల్లడించింది. 
 
భూప్రకంపనలతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. 80 కిలోమీటర్ల లోతులో నుంచి సంభవించిన భూకంపం అనంతరం పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments