Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌లో భూకంపం

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:20 IST)
ఇరాన్‌లోని సీసాఖత్‌ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి 10.05 గంటలకు భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారని ఇరాన్‌ అధికారులు చెప్పారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.6గా నమోదైందని తెలిపారు.

భూకంపం వల్ల విద్యుత్‌, మంచినీటి సరఫరాల్లో అంతరాయం వాటిల్లింది. భూకంపం సంభవించిన అనంతరం సీసాఖత్‌, యాసుజ్‌ పట్టణాల్లోని ప్రజలు భయంతో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లారు.

భూకంపం అనంతరం ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశామని అధికారులు చెప్పారు. సహాయ బృందాలు, అంబులెన్సులను రంగంలోకి దించి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. భూకంపం పది కిలోమీటర్ల లోతులో వచ్చిందని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments