Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌లో భూకంపం

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:20 IST)
ఇరాన్‌లోని సీసాఖత్‌ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి 10.05 గంటలకు భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారని ఇరాన్‌ అధికారులు చెప్పారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.6గా నమోదైందని తెలిపారు.

భూకంపం వల్ల విద్యుత్‌, మంచినీటి సరఫరాల్లో అంతరాయం వాటిల్లింది. భూకంపం సంభవించిన అనంతరం సీసాఖత్‌, యాసుజ్‌ పట్టణాల్లోని ప్రజలు భయంతో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లారు.

భూకంపం అనంతరం ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశామని అధికారులు చెప్పారు. సహాయ బృందాలు, అంబులెన్సులను రంగంలోకి దించి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. భూకంపం పది కిలోమీటర్ల లోతులో వచ్చిందని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments