Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత డోనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేత!

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (12:17 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎట్టికేలకు ఎత్తివేసింది. గత రెండేళ్లుగా ట్రంప్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలపై నిషేధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. 2021లో అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ఆయన సామాజిక ఖాతాలపై నిషేధం విధించారు. 
 
ఇపుడు అంటే రెండేళ్ల తర్వాత ఆ నిషేధం ఎత్తివేసి, తిరిగి ట్రంప్ ఖాతాలను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ప్రకటించింది. ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వివరించవచ్చు. అది మంచైనా.. చెడైనా.. అంటా బ్లాగ్ స్పాట్ వేదిక వెల్లడించింది. 
 
కాగా, 2021లో అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. దీన్ని జీర్ణించుకోలేని ఆయన తన అనుచరులను హింసాకాండకు ప్రేరేపించినట్టు అభియోగాలు ఉన్నాయి. ముఖ్యంగా, అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేశారు. తన అనుచరులను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేశారు. దీంతో ఆయన సోషల్ మీడియా ఖాతాలపై మెటా నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments