Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ఠాగూర్
సోమవారం, 14 ఏప్రియల్ 2025 (12:30 IST)
అమెరికా దేశంలోని అలబామాలో ఓ మహిళ సరికొత్త రికార్డు సృష్టించారు. పంది కిడ్నీతో ఏకంగా 130 రోజుల పాటు జీవించారు. ఇది వైద్య చరిత్రలోనే ఓ మిరాకిల్‌గా భావిస్తున్నారు. ఆమె పేరు టోవానా లూనీ. జంతువు కిడ్నీతో మనిషి ఇప్పటివరకు 2 నెలలకు మించి బతికిన సందర్భాలు లేవు. కానీ, ఈ మహిళ విషయంలో అది సరికొత్త రికార్డు నెలకొల్పారు. 
 
అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన టోవానా లూనీకి ఇటీవల వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. అయితే, తాజాగా ఆమెలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో తాజాగా ఆపరేషన్ చేసి ఆ పంది కిడ్నీని తొలగించారు. 
 
ఏప్రిల్ 4వ తేదీన న్యూయూర్క్‌ యూనివర్శిటీ లాంగోన్ హెల్త్ సెంటరులో జరిగిన తొలగింపు ఆపరేషన్‌ తర్వాత ఆమె బాగా కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇకపై ఆమె మళ్లీ డయాలసిస్ చేయించుకుంటారని, మనిషి కిడ్నీ లభించిన తర్వాత ఆమెకు మళ్లీ కిడ్నీ అమర్చుతామని వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments