Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ కంటిలో 14 పురుగులు.. కంటి నుంచి వెలికితీత

ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లల్లో బతికే అరుదైన పురుగులను అమెరికా మహిళ కంట్లో నుంచి వెలికి తీశారు. దిలాజియా గులోసా అనే 14 పురుగులను వైద్యులు ఓరెగాన్‌కు చెందిన ఓ మహిళ (26) కళ్లలో గుర్తించి

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (09:36 IST)
ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లల్లో బతికే అరుదైన పురుగులను అమెరికా మహిళ కంట్లో నుంచి వెలికి తీశారు. దిలాజియా గులోసా అనే 14 పురుగులను వైద్యులు ఓరెగాన్‌కు చెందిన ఓ మహిళ (26) కళ్లలో గుర్తించి... వాటిని వెలికి తీశారు. ఒక్కోటి అర అంగుళం పొడవుండే ఈ పురుగులు.. ఈగలు గబ్బిలాల ద్వారా సంక్రమిస్తాయని తెలుసునని వైద్యులు తెలిపారు. 
 
సదరు మహిళల చేపల వేటకు నదికి వెళ్ళిన సందర్భంలో ఈగ ద్వారా ఈ పురుగులు కంట్లోకి ప్రవేశించి వుంటాయని వైద్యులు చెప్తున్నారు. ఈ పురుగులు కంట్లో చేరిన మొదట్లో కన్ను మండుతుందని, దురద వస్తుందని.. ఈ కంప్లైంట్‌తోనే ఆమె ఆస్పత్రిలో చేరిందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments