Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీయుల బుద్ధి మారదా? చేప అక్కడ ఇరుక్కుపోయింది..

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (18:59 IST)
చైనీయలు ఏది పడితే అది తినడం వల్లే కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఎవి తినాలో వాటిని మాత్రమే తినకుండా ఏవి పడితే అవి తింటున్నారు.. చైనీయులు. తాజాగా ఏదో తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనాలోని గ్యాంగ్ డన్ ప్రాంతానికి చెందిన ఓ 30 సంవత్సరాల యువకుడు కడుపు నొప్పిగా ఉందని హాస్పిటల్‌కు వెళ్ళాడు. హాస్పిటల్‌లో అతడిని స్కాన్ చేస్తే మలద్వారంలో ఓ చేప ఇరుక్కుపోయి వుండటం గమనించిన వైద్యులు షాకయ్యారు. మామూలు పద్దతిలో దానిని బయటకు తీయాలని చూశారు. కానీ, కుదరలేదు.
 
దీంతో ఆపరేషన్ చేసి ఆ చేపను బయటకు తీయాల్సి వచ్చింది. వండుకొని తింటే నోటి ద్వారా లోపలికి వెళ్తుంది. చైనీయులు కాబట్టి పచ్చిగా అయినా తింటారు అది వేరే విషయం. చచ్చిన చేపను వైద్యులు ఆపరేషన్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments