Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రోన్లను ఉపయోగించి పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (15:41 IST)
డ్రోన్లను ఉపయోగించి పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ నుంచి డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్పెషల్ సెల్ వారిని అరెస్ట్ చేసింది. 
 
డ్రగ్స్ మాఫియా నుంచి పాకిస్థాన్‌కు హవాలా నెట్ వర్క్ ద్వారా బదిలీ అయిన డబ్బుకు బదులుగా నిందితులు పాకిస్థాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా పంజాబ్, ఇతర రాష్ట్రాలలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. 
 
పంజాబ్ నుంచి పరారైన ఈ ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులకు అమెరికా, ఫిలిప్పీన్స్ సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments