Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నా శాశ్వత స్థానం.. చైనాకు తిరిగి వెళ్లను.. దలైలామా

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (17:06 IST)
భారత్ నా శాశ్వత స్థానమని, తాను చైనాకు తిరిగి వెళ్లనని బౌద్ధమత నాయకుడు దలైలామా అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్, చైనా బలగాలు ఎప్పటికప్పుడు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో దలైలామా వ్యాఖ్యానిస్తూ.. ఇరు దేశాల అధికారులు చర్చించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. 
 
ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. చైనాకు ఫ్లెక్సిబుల్ నేచర్ ఉందని, ఇంకా తాను చైనాకు తిరిగి వచ్చే ప్రసక్తే లేదన్నారు. తాను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని, ఇది తన శాశ్వత ప్రదేశమని, తాను భారతదేశంలోనే ఉండాలనేది నెహ్రూ కోరిక అని దలైలామా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments