Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నా శాశ్వత స్థానం.. చైనాకు తిరిగి వెళ్లను.. దలైలామా

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (17:06 IST)
భారత్ నా శాశ్వత స్థానమని, తాను చైనాకు తిరిగి వెళ్లనని బౌద్ధమత నాయకుడు దలైలామా అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్, చైనా బలగాలు ఎప్పటికప్పుడు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో దలైలామా వ్యాఖ్యానిస్తూ.. ఇరు దేశాల అధికారులు చర్చించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. 
 
ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. చైనాకు ఫ్లెక్సిబుల్ నేచర్ ఉందని, ఇంకా తాను చైనాకు తిరిగి వచ్చే ప్రసక్తే లేదన్నారు. తాను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని, ఇది తన శాశ్వత ప్రదేశమని, తాను భారతదేశంలోనే ఉండాలనేది నెహ్రూ కోరిక అని దలైలామా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments