Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాను ప్రభావం... 2.19 లక్షల మంది ఖాళీ

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:04 IST)
బంగ్లాదేశ్ దేశంలో సిత్రాంగ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు చెందిన 2.19 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాను ప్రభావం బంగ్లాదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో అధికంగా కనిపిస్తుంది. ఈ తుఫాను ధాటికి ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
తుఫాను బాధితుల కోసం 6,925 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. కాక్స్ బజార్‌లోని షెల్టర్లలో 10 లక్షల మందికి పైగా రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు. మరోవైపు తుఫాను తీరందాటే సమయంలో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఇది సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి తీర ప్రాంతంలోని 15 జిల్లాలకు చెందిన 2,19,990 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను తీరం దాటినపుడు అలలు ఎగిసిపడుతాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సాఖ హెచ్చరికలు జారీచేసింది. కాక్స్ బజారులోని 10 లక్షల మంది రొహింగ్యాలు ఉన్నారని పేర్కొన్న అధికారులు వారికి అత్యవసరమైన ఆహారం, మందులు, తాగునీరు, టార్పాలిన్లు అందజేస్తున్నట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments