Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిచ్చుపెట్టిన చైనా : భారత్ - పాక్‌ల మధ్య యుద్ధం తప్పదా?

ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా తలపెట్టిన భారీ బడ్జెత్‌తో నిర్మితమవుతున్న చైనా - పాకిస్థాన్ ఎకనామిక్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (13:39 IST)
ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా తలపెట్టిన భారీ బడ్జెత్‌తో నిర్మితమవుతున్న చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనికంతటికీ చైనా ప్రధాన కారణమని అమెరికా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
భారత్ - పాకిస్థాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకునే అంశంపై విల్స్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్ మెన్ స్పందిస్తూ, చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించడమే చైనా ప్రధాన లక్ష్యమని... అయితే, ఈ వ్యవహారం చివరకు భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్రఉద్రిక్తతలకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
అందువల్ల చైనా కోరికల మేరకు పాకిస్థాన్ పని చేస్తోందని.. ఇది పాకిస్థాన్ తన రక్షణ, ఆర్థిక వ్యవస్థలను స్వయంగా నాశనం చేసుకోవడమేనని కూగల్ మెన్ చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని... ప్రాజెక్టు ముందుకు సాగితే, ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొంటాయని ఆందోళన వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments