Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో చైనాను మించిపోయిన భారత్.. లాక్ డౌన్‌లో..?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (16:35 IST)
లాక్ డౌన్ వేళ ప్రపంచ వ్యాప్తంగా పుట్టే కొత్త జననాలలో ఐదో వంతు మనదేశంలో నమోదవుతున్నాయి. ఈ విషయంలో భారత దేశం చైనాను కూడా మించిపోయి. కొత్త రికార్డును నమోదు చేసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో రెండు నెలల పాటు ఇంటి పట్టునే జనాలు వున్నారు. 
 
దేశంలోనూ కూడా లాక్ డౌన్ గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయంతో జనాలుంటే.. మనదేశ ప్రజలు మాత్రం శృంగారంలో మునిగి తేలుతున్నారట. పిల్లలను కనే పనిలో బిజీ బిజీగా ఉన్నారట.
 
ప్రస్తుతం ఇదే రికార్డుగా నిలిచిపోనుంది. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ప్రపంచం 11.60 కోట్ల మంది శిశువులు పుట్టే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. వారిలో దాదాపు 2 కోట్లమంది భారతదేశంలో పుడతారు. అంటే లాక్ డౌన్ వేళ ప్రపంచ వ్యాప్తంగా పుట్టే కొత్త జననాలలో ఐదో వంతు మనదేశంలోనే నమోదు అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments