Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో చైనాను మించిపోయిన భారత్.. లాక్ డౌన్‌లో..?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (16:35 IST)
లాక్ డౌన్ వేళ ప్రపంచ వ్యాప్తంగా పుట్టే కొత్త జననాలలో ఐదో వంతు మనదేశంలో నమోదవుతున్నాయి. ఈ విషయంలో భారత దేశం చైనాను కూడా మించిపోయి. కొత్త రికార్డును నమోదు చేసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో రెండు నెలల పాటు ఇంటి పట్టునే జనాలు వున్నారు. 
 
దేశంలోనూ కూడా లాక్ డౌన్ గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయంతో జనాలుంటే.. మనదేశ ప్రజలు మాత్రం శృంగారంలో మునిగి తేలుతున్నారట. పిల్లలను కనే పనిలో బిజీ బిజీగా ఉన్నారట.
 
ప్రస్తుతం ఇదే రికార్డుగా నిలిచిపోనుంది. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ప్రపంచం 11.60 కోట్ల మంది శిశువులు పుట్టే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. వారిలో దాదాపు 2 కోట్లమంది భారతదేశంలో పుడతారు. అంటే లాక్ డౌన్ వేళ ప్రపంచ వ్యాప్తంగా పుట్టే కొత్త జననాలలో ఐదో వంతు మనదేశంలోనే నమోదు అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments