Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని పట్టుకుంటున్న కరోనావైరస్: ఇండోనేషియాలో 6-11 ఏళ్ల వారికి టీకా

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:23 IST)
ఇండోనేసియా మంగళవారం నుండి 6-11 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు కోవిడ్ 19 టీకాలు వేయడం ప్రారంభించిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. దీనికి కారణం ఇండోనేషియాలో 0-18 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో 4.2 మిలియన్ల మందికి పైగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు నమోదు కావడమే. దీనితో ఇండోనేషియా ప్రభుత్వం అప్రమత్తమైంది.

 
మొత్తం ఇన్ఫెక్షన్లలో 13% మంది పిల్లలే వుండటంతో ఆందోళన చెందిన ప్రభుత్వం వెంటనే 6 నుంచి 11 ఏళ్ల మధ్య వున్న పిల్లలకి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇదిలావుంటే చైనా ఇప్పటికే మూడు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించింది. కాంబోడియా సెప్టెంబరులో 6-12 సంవత్సరాల పిల్లలకు మొదటి టీకాలు వేసింది. సింగపూర్ గత వారం 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ సంవత్సరం చివరిలోపు టీకాలు వేయడం ప్రారంభిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments