Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని పట్టుకుంటున్న కరోనావైరస్: ఇండోనేషియాలో 6-11 ఏళ్ల వారికి టీకా

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:23 IST)
ఇండోనేసియా మంగళవారం నుండి 6-11 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు కోవిడ్ 19 టీకాలు వేయడం ప్రారంభించిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. దీనికి కారణం ఇండోనేషియాలో 0-18 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో 4.2 మిలియన్ల మందికి పైగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు నమోదు కావడమే. దీనితో ఇండోనేషియా ప్రభుత్వం అప్రమత్తమైంది.

 
మొత్తం ఇన్ఫెక్షన్లలో 13% మంది పిల్లలే వుండటంతో ఆందోళన చెందిన ప్రభుత్వం వెంటనే 6 నుంచి 11 ఏళ్ల మధ్య వున్న పిల్లలకి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇదిలావుంటే చైనా ఇప్పటికే మూడు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించింది. కాంబోడియా సెప్టెంబరులో 6-12 సంవత్సరాల పిల్లలకు మొదటి టీకాలు వేసింది. సింగపూర్ గత వారం 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ సంవత్సరం చివరిలోపు టీకాలు వేయడం ప్రారంభిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments