చైనాను వణికిస్తున్న వైరస్ భారత్‌లోకి వ్యాపించిందా?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (13:05 IST)
చైనాను వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌ 5 దేశాలకు పాకింది. థాయ్‌లాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఏడుగురు ఆ వైరస్‌ బారినపడినట్టు సమాచారం. వైరస్‌ కారణంగా చైనాలో ఆరుగురు మృతి చెందగా 300 మందికి వైరస్‌ సోకిందని అధికారులు ధ్రువీకరించారు. 
 
జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకే ఈ వ్యాధి ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు కూడా సోకుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో దీన్ని అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించడంపై బుధవారం భేటీ కానున్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 
 
కాగా, వైరస్‌ ముప్పు నేపథ్యంలో భారత పౌర విమానయాన శాఖ అప్రమత్తమైంది. చైనా, హాంకాంగ్‌ నుంచి వచ్చే ప్రయాణికులను స్కానింగ్‌ చేసేందుకు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు సహా దేశంలోని 7ప్రధాన విమానాశ్రయాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. అంటే భారత్‌లోకి ఈ వైరస్ వ్యాపించకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments