Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతక వైరస్ దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న చైనీయులు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (12:05 IST)
చైనాలో ప్రాణాంతక వైరస్ కరోనా దడ పుట్టిస్తోంది. ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో చైనీయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం వరకు 132 మంది ఈ వ్యాధికి బలైతే, తాజాగా ఆ సంఖ్య 170కి చేరింది. 
 
అదేవిధంగా వ్యాధిగ్రస్తులు కూడా అంతకంతకు పెరుతున్నారు. బుధవారం వరకు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆరు వేలు ఉంటే, ఇవాళ్టికి ఏడు వేలు దాటింది. వారిలో దాదాపు 1300 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాజాగా ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తొమ్మిదివేలకు పైగా వ్యాధిగ్రస్తుల్లో 103 మంది కోలుకున్నట్లు చైనా అధికారికంగా తెలియజేసింది. 
 
అలాగే, విదేశీ పౌరులు ఎవరైనా తమ దేశాలకు వెళ్లాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని చైనా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఈ వైరస్‌ 30 దేశాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల మందికి ఈ వైరస్ సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments