Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి కోడికూర వండిపెట్టమంటే.. కుమారుడు ఏం చేశాడో తెలుసా?

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (11:10 IST)
కోడికూర ఓ ప్రాణాలను బలిగొంది. తెలంగాణలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోడికూర కోసం తండ్రీకొడుకులు గొడవకు దిగారు. ఈ వివాదం ఒకరి ప్రాణాన్ని తీసింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన సయ్యద్ మదార్ బండరాయి కొడుతూ బతుకు బండి నడుపుతున్నాడు.  ఆ పనిమీదే శంకరపట్నం మండల కొత్తగట్టులో నివాసం ఏర్పరుచుకున్నాడు. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటూ బండరాయి కొడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం సేవించి ఇంటికొచ్చిన మదార్ కుమారుడితో కోడికూర వండిపెట్టాలన్నాడు. కానీ తండ్రి పెడుతున్న వేధింపులను తాళలేక అతనిని హతమార్చేందుకు ప్లాన్ చేశాడు కుమారుడు. అనుకున్నట్లే నిద్రపోతున్న తండ్రి తలపై బండరాయితో మోది హతమార్చాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు ఖాసీంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments