Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌‌లో కరోనా.. ఒకే రోజు 148మంది మృతి.. 192000 మార్క్ దాటిన కేసులు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (17:32 IST)
పాకిస్థాన్‌‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,044 మందికి కరోనా సోకినట్లైంది. తద్వారా పాకిస్థాన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 1,92,970కి పెరిగింది.

ఇంకా గడిచిన 24 గంటల్లో 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా 3,903గా మృతుల సంఖ్య నమోదైంది. అలాగే కరోనా సోకి చికిత్స పొందుతూ ఇప్పటివరకు 81,307 మంది డిశ్చార్జ్ అ్యయారు. 
 
మొత్తంగా సింధులో 74,070, పంజాబ్ 71,191, కైబర్ -23,887, ఇస్లామాబాద్ -11,710, బలూచిస్థాన్‌లో 9,817, గిల్గిత్‌లో 1,365, అలాగే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 930మందికి కరోనా సోకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments