Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌‌లో కరోనా.. ఒకే రోజు 148మంది మృతి.. 192000 మార్క్ దాటిన కేసులు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (17:32 IST)
పాకిస్థాన్‌‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,044 మందికి కరోనా సోకినట్లైంది. తద్వారా పాకిస్థాన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 1,92,970కి పెరిగింది.

ఇంకా గడిచిన 24 గంటల్లో 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా 3,903గా మృతుల సంఖ్య నమోదైంది. అలాగే కరోనా సోకి చికిత్స పొందుతూ ఇప్పటివరకు 81,307 మంది డిశ్చార్జ్ అ్యయారు. 
 
మొత్తంగా సింధులో 74,070, పంజాబ్ 71,191, కైబర్ -23,887, ఇస్లామాబాద్ -11,710, బలూచిస్థాన్‌లో 9,817, గిల్గిత్‌లో 1,365, అలాగే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 930మందికి కరోనా సోకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments