Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ -19తో విలవిల్లాడుతున్న అమెరికా.. భారత్‌లో కొత్త కేసులు

Webdunia
సోమవారం, 11 మే 2020 (12:13 IST)
కోవిడ్-19 ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం కరోనాతో విలవిల్లాడుతోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ వల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 80 వేలు దాటింది. గత 24 గంటల్లో వైరస్ వల్ల 876 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజూ అమెరికాలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అమెరికాలో అత్యధిక స్థాయిలో వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13,66,962 మందికి వైరస్ సోకినట్లు తేలింది.  
 
ఇక భారతదేశంలో గత 24 గంటల్లో 4,213 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, దేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 67,152కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments