Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ప్రమాదం.. కరెన్సీతో లావాదేవీలొద్దు..

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (19:12 IST)
ప్రపంచ దేశాలను కరోనా కలకలం రేపిస్తున్న నేపథ్యంలో అధికంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటూ కుదిరినంత వరకు డిజిటల్‌గా పేమెంట్లు చేయడమే ఉత్తమం అనే చర్చ జరుగుతోంది. సాధ్యమైనంత వరకు కార్డులు, నోట్లు వద్దు అంటూ చర్చ సాగింది.
 
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోట్లు కంటే కూడా ఈ కాంటెక్ట్ లెస్ పేమెంట్‌లే మంచిదని తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ పరికరాలకి ఎలానో కొరత లేదు కాబట్టి గూగుల్ పే ఫోన్ పే లాంటి వాటిల్లో ఖర్చు చెయ్యడం ఉత్తమమని వరల్డ్ హెల్త్ ఆర్గనిజేషన్ తెలిపింది.  
 
నేరుగా బ్యాంకు నుండి ట్రాన్సకాక్షన్ చెయ్యడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి కరోనా సోకకుండా వుండాలంటే కరెన్సీని కూడా అతిగా వాడటం మానేయాలని నిపుణులు అంటున్నారు. కరెన్సీ నోట్లతో కూడా కరోనాతో ప్రమాదమే కాబట్టి ఆన్ లైన్ పేమెంట్లే బెస్ట్ అంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments