Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ అధ్యక్షుని ప్రతినిధికి కరోనా పరీక్షలు

Webdunia
గురువారం, 7 మే 2020 (17:46 IST)
బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారో ప్రతినిధికి కరోనా పాజిటివ్‌ పరీక్షలు జరిపినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. అయితే బోల్సెనారో గురించి తెలియాల్సి వుంది.

బోల్సెనారో స్పోక్స్‌మాన్‌ అయిన ఒటావియో డో రెగో బారోస్‌ (59) ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారని, అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేవని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు జరిపినట్లు సమాచారం.
 
భారత్ లో రెండు వారాల్లో రెట్టింపు
గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతంగా విజృంభిస్తోంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ సభ్యులు షమికా రవి తెలిపిన వివరాల ప్రకారం దేశంలో కరోనా వద్ధి రేటు ఇప్పుడు 6.6 శాతంగా ఉంది. మే 2 న ఈ వఅద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. గతంలో కరోనా కేసులు 15 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. 
 
అయితే ఇప్పుడు 11 రోజుల్లోనే రెట్టింపు అవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,561 కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు.

మొత్తం కేసుల సంఖ్య 52, 900 కాగా, 1783 మంది మృత్యువాతపడ్డారు. 15,267 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 16,758 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments