Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో కీచకపర్వం : కాలేజీ విద్యార్థిని లాక్కెళ్లి సామూహిక బలాత్కారం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:39 IST)
పాకిస్థాన్ మరో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. కాలేజీకి వెళ్లిన ఓ యువతిని ముగ్గురు కామాంధులు బలంవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన కరాచీ నగరంలో గుల్షన్ ఏ హదీద్ ప్రాంతంలో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుల్షన్ ఏ హదీద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి కళాశాలకు వెళ్లింది. చీకటిపడుతున్నా ఇంటికి రాకపోవడంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో ఆ యువతిని ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్టు తెలుసుకుని, ఆ యువతి ఆచూకీ కూడా కనుగొన్నారు. ఆ తర్వాత బాధితురాలిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు అనుమానితులను కరాచీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఇదిలావుంటే, 2020 నివేదిక ప్రకారం పాకిస్థాన్‌లో ప్రతిరోజూ 11 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నట్టు సమాచారం. గత ఆరేళ్లలో 22,000 అత్యాచారం కేసులు నమోదు కాగా ఇందులో కేవలం 0.03 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి. 2015లో 22,037 లైంగిక వేధింపుల కేసులు నమోదు కాగా కేవలం 4,060 కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం