Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో కీచకపర్వం : కాలేజీ విద్యార్థిని లాక్కెళ్లి సామూహిక బలాత్కారం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:39 IST)
పాకిస్థాన్ మరో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. కాలేజీకి వెళ్లిన ఓ యువతిని ముగ్గురు కామాంధులు బలంవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన కరాచీ నగరంలో గుల్షన్ ఏ హదీద్ ప్రాంతంలో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుల్షన్ ఏ హదీద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి కళాశాలకు వెళ్లింది. చీకటిపడుతున్నా ఇంటికి రాకపోవడంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో ఆ యువతిని ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్టు తెలుసుకుని, ఆ యువతి ఆచూకీ కూడా కనుగొన్నారు. ఆ తర్వాత బాధితురాలిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు అనుమానితులను కరాచీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఇదిలావుంటే, 2020 నివేదిక ప్రకారం పాకిస్థాన్‌లో ప్రతిరోజూ 11 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నట్టు సమాచారం. గత ఆరేళ్లలో 22,000 అత్యాచారం కేసులు నమోదు కాగా ఇందులో కేవలం 0.03 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి. 2015లో 22,037 లైంగిక వేధింపుల కేసులు నమోదు కాగా కేవలం 4,060 కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం