Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వీన్స్‌లాండ్ నేషనల్ పార్కులో అర్థరాత్రి స్విమ్మింగ్ చేసిన మహిళ.. మొసలి దాడిలో?!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (18:07 IST)
ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో 46 ఏళ్ల మహిళ కిండీ వాల్డ్రోన్ చేసిన సాహసం ఆమె ప్రాణాలను బలిగొంది. అయితే ఆమె మొసలి దాడిలో చనిపోయిందని వార్తలు వస్తుండగా.. ఆమె జాతీయత విషయంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. క్వ్నీ46 ఏళ్ల మహిళ... తన స్నేహితురాలితో కలిసి నేషనల్ పార్క్‌లో సాహసం చేస్తానంటూ అర్థరాత్రి స్విమ్ చేస్తుండగా.. ఓ మొసలి ఆమెపై దాడి చేసింది. 
 
అయితే మహిళ అరుపులు, కేకలకు నేషనల్ పార్క్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె ఎక్కడ నుంచి వచ్చిందని.. ఆమె జాతీయత విషయంలో పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఆస్ట్రేలియాలో నివసిస్తుందని... కుటుంబమంతా న్యూజిలాండ్‌లో ఉంటున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments