Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ : వరుస లాభాలకు స్వల్ప బ్రేక్

Webdunia
మంగళవారం, 31 మే 2016 (17:07 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో ఐదు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు మంగళవారం స్పల్పంగా బ్రేక్ పడింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 58 పాయింట్లు నష్టపోయి 26,668 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ కూడా 18 పాయింట్లు నష్టపోయి 8,160 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.19 వద్ద కొనసాగుతోంది. 
 
ఈ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్‌, డీవీఆర్‌ సంస్థల షేర్లు అత్యధికంగా 11.21 శాతం లాభపడగా, టాటా మోటార్స్‌, అరబిందో ఫార్మా, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ సంస్థల షేర్లు లాభాలను అర్జించాయి. అదేవిధంగా సన్‌ ఫార్మా సంస్థ షేర్లు అత్యధికంగా 6.17 శాతం నష్టపోయి రూ.762 వద్ద ముగిశాయి. వీటితోపాటు భారతీ ఇన్ఫ్రాటెల్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, గెయిల్‌ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments