Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ : వరుస లాభాలకు స్వల్ప బ్రేక్

Webdunia
మంగళవారం, 31 మే 2016 (17:07 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో ఐదు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు మంగళవారం స్పల్పంగా బ్రేక్ పడింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 58 పాయింట్లు నష్టపోయి 26,668 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ కూడా 18 పాయింట్లు నష్టపోయి 8,160 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.19 వద్ద కొనసాగుతోంది. 
 
ఈ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్‌, డీవీఆర్‌ సంస్థల షేర్లు అత్యధికంగా 11.21 శాతం లాభపడగా, టాటా మోటార్స్‌, అరబిందో ఫార్మా, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ సంస్థల షేర్లు లాభాలను అర్జించాయి. అదేవిధంగా సన్‌ ఫార్మా సంస్థ షేర్లు అత్యధికంగా 6.17 శాతం నష్టపోయి రూ.762 వద్ద ముగిశాయి. వీటితోపాటు భారతీ ఇన్ఫ్రాటెల్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, గెయిల్‌ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments