Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో యువతి గలీజు పని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 12 మే 2020 (09:51 IST)
ఆధునిక పోకడల కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇంకా పద్ధతి లేకుండా పోతుంది. ఎక్కడపడితే అక్కడ ఎవరికి నచ్చిన పని వారు చేసుకుపోతున్నారు. అడిగే వాళ్లు లేరు.. అంతకంటే.. చెప్పిన మాట వినిపించుకునేవారు లేరు. ప్రస్తుతం కరోనా పుట్టినిల్లు చైనాలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే ఇష్టానుసారంగా తిని కరోనా వైరస్‌ను పుట్టించిన చైనాలో ఓ యువతి గలీజు పని చేసింది. 
 
చైనాలో ఓ యువతి ఐకియా స్టోర్ లోని పరుపులు, సోఫాలపై పడుకుని హస్తప్రయోగం చేసింది. ఈ సంఘటన బీజింగ్‌లోని, గ్వాంగ్‌డాంగ్ పరిధిలో ఉన్న ఐకియా స్టోర్‌లో జరిగినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. 
 
ఇక ఈ యువతి చేసిన పనికి నెటిజన్లు ఊరుకుంటారా.. ఐకియా స్టోర్ యాజమాన్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాకుండా ఇదా మీ స్టోర్‌లో ఉండే సెక్యూరిటీ, స్టోర్‌లలో ఇలాంటి పనులు జరుగుతుంటే వస్తువులు ఎలా కొనేదని ప్రశ్నిస్తున్నారట. దీనిపై ఐకియా యాజమాన్యం వెంటనే స్పందించింది. తమ సెక్యూరిటీని మరింత పెంచుతామని హామి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments