Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలంతో నాప్‌కిన్స్ - టిష్యూ - టాయిలెట్ పేపర్స్ తయారీ

విన్నూత్న ఆవిష్కరణలకు చైనా పెట్టింది పేరు. పైగా, ఏ చిన్న వ్యర్థాన్ని కూడా వారు వదిలిపెట్టరు. సరిగ్గా ఇపుడు అలాంటిదే జరుగుతోంది. ఈ దేశంలో పాండా మూగజీవులకు పెట్టింది పేరు.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (15:29 IST)
విన్నూత్న ఆవిష్కరణలకు చైనా పెట్టింది పేరు. పైగా, ఏ చిన్న వ్యర్థాన్ని కూడా వారు వదిలిపెట్టరు. సరిగ్గా ఇపుడు అలాంటిదే జరుగుతోంది. ఈ దేశంలో పాండా మూగజీవులకు పెట్టింది పేరు. ఈ మూగజీవులు విసర్జించే మలంతో ఇపుడు టిష్యూ, టాయిలెట్ పేపర్లను తయారు చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసిందో కంపెనీ. 
 
సిచువన్ ప్రావిన్స్‌కు చెందిన క్యాన్‌వెయ్ ఫెంగ్‌షెంగ్ పేపర్ కంపెనీ, చైనా కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి పాండాల మలం, అవి తిని వదిలేసిన ఆహారం వ్యర్థాలతో నాప్‌కిన్స్, టాయిలెట్ పేపర్‌ను తయారు చేయనుంది. 
 
ఇప్పటికే వీటి తయారీ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో త్వరలోనే పాండా పూ పేరుతో ఈ టిష్యూ పేపర్లను చైనా మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. పాండా మూగజీవులు విసర్జించే మలాన్ని సేకరించి టిష్యూ పేపర్లను తయారు చేయనున్నట్టు తెలిపారు. 
 
సాధారణంగా ఒక పాండా సెంటరులో దాదాపు 10 కిలోల మలం చేరుతుందట. అంతేకాదు 50 కిలోల ఆహారం ప్రతి రోజూ వృధా అవుతోందట. దీన్నంతా సేకరించి, ప్రాసెస్ చేసి పేపర్స్‌గా ఆ కంపెనీ తయారు చేయనుంది. ఒక్క పాండా పూ బాక్స్ ఉన్న టిష్యూలు.. దాదాపు 43 యాన్లకు అమ్మాలని నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారుగా 416 రూపాయలన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments