Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో ఆశ్రయం పొందిన జాక్మా?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (16:45 IST)
jack ma
చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాక్మా కొన్ని నెలల క్రితం అదృశ్యమై జపాన్‌లో ఉన్నట్లు సమాచారం. జాక్మా ఒక చైనీస్ వ్యాపారవేత్త, అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అలీబాబాతో పాటు యాంట్‌తో సహా కంపెనీలను నడుపుతున్నాడు. 
 
2020లో, చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు వడ్డీ వ్యాపారుల్లా వ్యవహరిస్తున్నాయని కామెంట్స్ చేశారు. చైనా సర్కారు, జాక్మా మధ్య కొనసాగుతున్న వివాదాల మధ్య చైనా ప్రభుత్వం జాక్మా యాంట్ అండ్ అలీబాబా కంపెనీలకు చెందిన రూ.3.18 లక్షల కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఆ తర్వాత జాక్మా కనిపించకుండా పోవడం మరింత కలకలం రేపింది.
 
జక్మా గృహనిర్బంధంలో ఉన్నారని, అతను మరణించారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం జాక్మా జపాన్‌లో ఆశ్రయం పొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరు నెలల క్రితం జపాన్‌లో కుటుంబంతో ఆశ్రయం పొంది అనేక దేశాల పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments