Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్ట్‌కు చేరిన చైనా వ్యాక్సిన్‌

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (07:29 IST)
చైనా ఔషధ దిగ్గజం సీనోఫార్మ్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా తొలి షిప్‌మెంట్‌ ఈజిప్ట్‌ చేరింది. ఈజిప్ట్‌ మిత్రదేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి ప్రత్యేక విమానంలో దీన్ని రవాణా చేశారు.

ఈజిప్ట్‌ ఆరోగ్య మంత్రి హలా జాయెద్‌, చైనా-యూఏఈ రాయబారులు కైరో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానానికి స్వాగతం పలికారు.

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న సిబ్బందికి ముందుగా టీకా అందిస్తామని ఆరోగ్యశాఖ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటివరకూ ఈజిప్ట్‌లో సుమారు 1.20 లక్షల కొవిడ్‌ కేసులు నమోదు కాగా, 6,832 మంది మరణించారు.

పది దేశాల్లో సీనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తికాకముందే... టీకా అత్యవసర వినియోగానికి పలు దేశాలు ఆమోదం తెలిపాయి.

యూఏఈలో నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల్లో సీనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ 86% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నిపుణులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments