చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలు తెచ్చిన చైనా వ్యోమనౌక

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (10:47 IST)
చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలతో చైనా వ్యోమనౌక చాంగె-5 క్షేమంగా భూమిని చేరింది. బుధవారం అర్థరాత్రి తర్వాత ఇన్నర్‌ మంగోలియాలో ప్యారాశ్చూట్‌ సహాయంతో క్యాప్సూల్‌ భూమిని తాకింది. గురువారం వేకువ జామున పరిశోధనా సిబ్బంది క్యాప్యూల్స్‌ను రికవరీ చేసుకున్నారు. ఈ నెల 1న చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన చాంగె-5 రెండు మీటర్ల వరకు తవ్వి సుమారు రెండు కిలోల నమూనాలను సేకరించింది.
 
చందుడ్రిపై మట్టి నమూనాలు తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. 1976లో సోవియట్ యూనియన్ పంపించిన లూనా 24 తర్వాత భూమి పైకి చంద్రుడి నమూనాలను మోసుకువచ్చింది. ఈ మిషన్‌ ద్వారా భవిష్యత్‌లో చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments