Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలు తెచ్చిన చైనా వ్యోమనౌక

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (10:47 IST)
చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలతో చైనా వ్యోమనౌక చాంగె-5 క్షేమంగా భూమిని చేరింది. బుధవారం అర్థరాత్రి తర్వాత ఇన్నర్‌ మంగోలియాలో ప్యారాశ్చూట్‌ సహాయంతో క్యాప్సూల్‌ భూమిని తాకింది. గురువారం వేకువ జామున పరిశోధనా సిబ్బంది క్యాప్యూల్స్‌ను రికవరీ చేసుకున్నారు. ఈ నెల 1న చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన చాంగె-5 రెండు మీటర్ల వరకు తవ్వి సుమారు రెండు కిలోల నమూనాలను సేకరించింది.
 
చందుడ్రిపై మట్టి నమూనాలు తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. 1976లో సోవియట్ యూనియన్ పంపించిన లూనా 24 తర్వాత భూమి పైకి చంద్రుడి నమూనాలను మోసుకువచ్చింది. ఈ మిషన్‌ ద్వారా భవిష్యత్‌లో చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగనుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments