Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో విజృంభిస్తోన్న కరోనా- లాక్‌డౌన్.. 6,215 కొత్త కేసులు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (13:45 IST)
చైనాలో కరోనా విజృంభిస్తోంది. కరోనాకు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. కొత్తగా ఈ దేశంలో 6,215 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
చైనాలో శుక్రవారం 4,790, శనివారం 5,600 కొత్త కేసులు నమోదయ్యాయి. జీరో కోవిడ్ స్ట్రాటజీని అవలంబిస్తున్న చైనా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. 
 
ముఖ్యంగా చైనాలో వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో లాక్ డౌన్ విధించారు. దీంతో 2.6 కోట్ల మంది ప్రజలు ఆంక్షల్లోకి వెళ్లారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments