చైనాలో కరోనా వైరస్ విజృంభణ.. స్టెల్త్‌ ఒమిక్రాన్‌‌తో భయం భయం

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (12:16 IST)
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిలిన్ ప్రావిన్సుల్లో శుక్రవారం కరోనాతో ఇద్దరు చనిపోయినట్టు తెలిపారు. కోవిడ్ పుట్టిల్లు చైనాలో మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం 5,000 మరణాలే సంభవించినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో హైటెన్షన్ మొదలైంది. 
 
ఒమిక్రాన్‌ సబ్-వేరియంట్‌ విరుచుకుపడటంతో చైనా వణుకుతోంది. రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వైరస్‌ తీవ్రతరం అవుతోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ముందు నుంచి జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలుచేస్తున్న చైనా.. తాజాగా స్టెల్త్‌ ఒమిక్రాన్‌ కేసులు ఉక్కిరిబిక్కిరవుతోంది. 
 
కోవిడ్-19 మరణాలు కూడా నమోదు అవుతుండటంతో చైనా మరింత కలవరానికి గురవుతోంది. కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కేసుల కట్టడి కోసం చైనా 13 నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments