చైనాలో కరోనా వైరస్ విజృంభణ.. స్టెల్త్‌ ఒమిక్రాన్‌‌తో భయం భయం

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (12:16 IST)
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిలిన్ ప్రావిన్సుల్లో శుక్రవారం కరోనాతో ఇద్దరు చనిపోయినట్టు తెలిపారు. కోవిడ్ పుట్టిల్లు చైనాలో మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం 5,000 మరణాలే సంభవించినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో హైటెన్షన్ మొదలైంది. 
 
ఒమిక్రాన్‌ సబ్-వేరియంట్‌ విరుచుకుపడటంతో చైనా వణుకుతోంది. రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వైరస్‌ తీవ్రతరం అవుతోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ముందు నుంచి జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలుచేస్తున్న చైనా.. తాజాగా స్టెల్త్‌ ఒమిక్రాన్‌ కేసులు ఉక్కిరిబిక్కిరవుతోంది. 
 
కోవిడ్-19 మరణాలు కూడా నమోదు అవుతుండటంతో చైనా మరింత కలవరానికి గురవుతోంది. కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కేసుల కట్టడి కోసం చైనా 13 నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments