Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా ప్రళయం - ఒకే రోజు 3.7 కోట్ల పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (10:10 IST)
డ్రాగన్ కంట్రీ (చైనా)లో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తుంది. ఇందుకు నిదర్శనమే ఒకే రోజు ఏకంగా 3.7 కోట్ల పాజిటివ్ కేసులు నమోదుకావడం. గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కనీవినీ ఎరుగని రీతిలో నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో డ్రాగన్ కంట్రీ పాలకలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 
 
డిసెంబరు తొలి 30 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. ఇది చైనా జనాభాలో 18 శాతం. అలాగే, ఈ వారంలో ఒకే రోజున  గత 24 గంటల్లోనే ఏకంగా 3.7 కోట్లమంది కరోనా పాజిటివ్ బాధితులుగా మారారు. చైనాలో ఇంతకుముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసులు 40 లక్షలు కాగా, ఇపుడు ఈ సంఖ్యను మించిందిపోయింది.
 
ఇపుడు ఏకంగా దాదాపుగా 4 కోట్ల కేసులు నమోదుకావడం చైనాలో కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ఇంత స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదైన దాఖలాలు లేవు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా వైరస్ తీవ్ర ఏ స్థాయిలో ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. అదేసమయంలో డ్రాగన్ పాలకులు మాత్రం కరోనా మరణాలపై మాత్రం నోరు విప్పడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments