Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా వైరస్ మ్యత్యుఘోష.. 1662కి చేరిన మరణాలు

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (10:40 IST)
కరోనా వైరస్ (కోవిడ్-19) మృత్యుఘోష కొనసాగుతోంది. తాజాగా చైనాలో ఈ వైరస్ మరో 139 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మృతులందరూ హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. దీంతో మృతులు సంఖ్య 1662కు చేరింది. కాగా, కొత్తగా మరో 1843 మందికి ఈ వైరస్ సోకింది.

ఇక, భార‌త దేశ‌ వ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 69 వేలకు చేరింది. అయితే, 9465 మంది ఈ వైర‌స్ బారి నుంచీ బయటపడడం కాస్త ఊరటనిచ్చే అంశం.. కాగా, సింగపూర్‌లో తాజాగా మరో ఐదుగురికి ఈ వైరస్ సోకడంతో ఆ దేశంలో ఆ వైర‌స్ బాధితుల సంఖ్య 72కు చేరింది.
 
మరోవైపు కరోనావైరస్ వ్యాధి (కోవిడ్-19)‌తో ఐరోపాలోనే తొలిసారిగా ఒకరు ఫ్రాన్స్‌లో చనిపోయారు. ఆసియా వెలుపల మొదటి మరణం కూడా ఇదే. మృతుడు చైనా నుంచి వచ్చిన పర్యాటకుడని, ఆయన వయసు 80 ఏళ్లని ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ మంత్రి ఆగ్నెస్ బుజిన్ చెప్పారు. ఈ పర్యటకుడు చైనాలోని హుబే రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. ఆయన జనవరి 16న ఫ్రాన్స్ చేరుకున్నారని, 25 నుంచి ఆస్పత్రిలో ఒంటరిగా ఉంచామని మంత్రి వివరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments