Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఆరు నెలల తర్వాత కోవిడ్ మృతి నమోదు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (17:22 IST)
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో ఆరు నెలల తర్వాత కోవిడ్ మరణం నమోదైంది. ఈ దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో చైనాలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధిస్తూ, లాక్డౌన్‌ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాలో దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఓ కోవిడ్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని చైనా అధికారి ప్రకటనలో చెప్పారు. 
 
అలాగే, చైనా రాజధాని బీజింగ్‌కు చెందిన 87 యేళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మే 26వ తర్వాత చైనాలో కరోనా వైరస్ మరణం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తాజా మరణంతో చైనాలో కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 5,227కి చేరింది. 
 
మరోవైపు, చైనాలో ప్రజలకు వ్యాక్సినేషన్ వేసినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉండటం గమనార్హం. ఈ దేశంలో ప్రస్తుతం 92 శాతం మంది ప్రజలు సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను వేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments