Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను టార్చర్ పెట్టి చితక్కొట్టిన కజికిస్థాన్ మాజీ మంత్రి...

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (14:31 IST)
కజికిస్థాన్‌ దేశానికి చెందిన మాజీ మంత్రి ఒకరు తన భార్యను ఏకంగా ఎనిమిది గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చితకబాదాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. 44 యేళ్ల కౌండ్యక్ బిషిమబేయెవ్ కజకిస్థాన్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈయన 31 యేళ్ల భార్య సాల్టానంట్ నుకెనోవాపై ఆయన దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి కాస్తా వెలుగులోకి రావడంతో వైరల్ అయ్యాయి. దాదాపు ఎనిమిది గంటలపాటు ఆమె భార్యను నిర్బంధించి దాడి చేశారు.
 
తన భర్త బంధువుల రెస్టారెంట్‌లో నుకెనోవా గత యేడాది నవంబరులో విగతజీవిగా కనిపించారు. భర్తే ఆమెను దారుణంగా హింసించి చంపశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తొలుత ఈ ఆరోణలను ఆయన ఖండించారు. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా ఆయన నేరాన్ని అంగీంకరించారు. అయితే, అమెను ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయలేదని కోర్టుకు తెలిపారు. కానీ, ఆ దేశంలో మాత్రం మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కేసు విచారణ కోర్టులో సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments