మొసలి గుడ్లు అలా చేశాడు.. 40 మొసళ్లు దాడి.. వృద్ధుడి మృతి

Webdunia
శనివారం, 27 మే 2023 (10:36 IST)
మొసలి గుడ్లు తీసుకోవడం ప్రయత్నించిన వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒకటి కాదు ఏకంగా 40 మొసళ్లు దాడికి పాల్పడ్డాయి. దీంతో తీవ్రగాయాల పాలైన వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కంబోడియాలో చోటుచేసుకుంది.
 
కంబోడియాలోని ఫనోమ్​ పెన్హ్​లో 72 ఏళ్ల వ్యక్తి ఎన్ క్లోజర్​లోని మొసలి గుడ్లను బయటకు తీసే క్రమంలో గుడ్ల దగ్గర ఉన్న మొసలిని బయటకు పంపేందుకు కర్రతో పొడిచాడు.
 
కర్రను మొసలి నోటితో లాగడంతో ఎన్​క్లోజర్​లో పడిపోయాడు. దీంతో 40 మొసళ్లు అతనిపై దాడి చేశాయి. బాధితుడి శరీరాన్ని చీల్చేశాయి. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments